Logo
Date of Publish : 24 June 2026, 10:45 am
Editor : Katta Ravindar

పీఎం శ్రీ నిధులతో మంజూరైన వాటర్ ప్లాంట్ (ఆర్.వో ):

జూన్ 24 :చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవణంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు పిఎం శ్రీ నిధులతో ఆర్వో వాటర్ ప్లాంట్ 3,48,000/- రూపాయలతో మంజూరు కావడం జరిగింది. ఈ ఆర్వో ప్లాంట్ ను ఈరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లలందరూ ప్యూరిఫైడ్ వాటర్ ని తాగి ఆరోగ్యవంతంగా మంచిగా చదువుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశమని . తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ,సిఆర్పి పాల్గొనడం జరిగింది.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )