Logo
Date of Publish : 01 August 2026, 4:46 pm
Editor : Katta Ravindar

గంగాధరనెల్లూరు శ్రీఆనంద నిలయ ఆశ్రమంలో ఘనంగా అన్నదానం

కె24న్యూస్ తెలుగు ఆగస్టు 01. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం, యోగా మరియు ధ్యాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో ఈ సేవ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో తిరుపతి లక్ష్మీపతి, త్యాగారాజులు రెడ్డి, కె.బాబు రెడ్డి, రామక్రిష్ణ రెడ్డి, బి పట్టాభి రెడ్డి, ఇ.రఘునాథరెడ్డి, నరసింహ రెడ్డి, దామోదర్ రెడ్డి మరియు స్థానిక పాఠశాల విశ్రాంతి ఉపాధ్యాయులు కన్నయ్య పిళ్ళై పాల్గొని అన్నదాన వితరణ చేశారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )