Logo
Date of Publish : 22 June 2026, 4:18 pm
Editor : Katta Ravindar

బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు రూ.50 వేల విలువైన ఇంజెక్షన్ ఉచితం

 

 

కె24న్యూస్ తెలుగు జూన్ 22. తిరుపతి రుయా హాస్పిటల్ లో  బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందుతోంది. సాధారణంగా లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సలో భాగంగా, రూ.50 వేల విలువైన ఇంజెక్షన్‌ను హాస్పిటల్ యాజమాన్యం ఉచితంగా అందిస్తోంది. చేయి, కాలు బలహీనపడటం, మాట పడిపోవడం, ముఖం వంకరపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్ ను సంప్రదించాలి. సకాలంలో చికిత్స అందించడం ద్వారా 90 శాతం ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు. న్యూరాలజీ ఓపీ సేవలు మంగళ, శుక్రవారాల్లో అందుబాటులో ఉండగా, అత్యవసర వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )