Logo
Date of Publish : 14 June 2026, 5:36 pm
Editor : Katta Ravindar

రేపు పబ్లిక్ గ్రీవెన్స్ డే.. నేరుగా ఎస్పీకే ఫిర్యాదు చేయండి!

కె24న్యూస్ తెలుగు జూన్ 14. చిత్తూరు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో రేపు ఉదయం 10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో పోలీస్ శాఖ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమం జరగనుంది. బాధితులు తమ సమస్యలను, ఫిర్యాదులను నేరుగా ఎస్పీకి వివరించి తగిన పరిష్కారం పొందాలని కోరారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )