Logo
Date of Publish : 21 August 2026, 3:57 pm
Editor : Katta Ravindar

శ్రీరంగరాజపురంలో భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 21. గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం తయ్యురు పాయకట్టు ఇలవేల్పు శ్రీ ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం పాయకట్టు గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో హాైజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ప్రతిమను వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు పసుపు కుంకుమ, రవిక, పూలు, పండ్లు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో చైర్మన్ జలంధర్ నాయుడు, బోర్డు సభ్యులు అమృత చందు, పైనేని ధనుంజయ నాయుడు మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )