Logo
Date of Publish : 12 June 2026, 9:28 am
Editor : Katta Ravindar

నాశంపల్లిలో మాతమ్మ అమ్మవారి కుంభాభిషేకం..!

భక్తులకు అన్నదానం!
కె24న్యూస్ తెలుగు(గంగాధరనెల్లూరు)జూన్12 : చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం నాశంపల్లి గ్రామంలో శ్రీ మాతమ్మ అమ్మవారి దేవాలయ మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం 43 రోజుల పాటు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక హోమాలు, యాగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పి.గణేష్ కుమార్ కుటుంబం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )