Logo
Date of Publish : 14 July 2026, 8:37 am
Editor : Katta Ravindar

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర


కామారెడ్డి, కె24 న్యూస్ తెలుగు:
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, సిబ్బంది రోల్‌కాల్‌ను పరిశీలించిన అనంతరం అధికారులు, సిబ్బందితో సమీక్షించారు.
బాధితులతో మర్యాదగా వ్యవహరించారు, పెండింగ్ కేసులను నాణ్యమైన దర్యాప్తుతో త్వరగా పూర్తి చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు, రాత్రి గస్తీ, వాహనాల తనిఖీలు పటిష్టంగా నిర్వహించాలని సూచించారు.
ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, ఓటీపీ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, డయల్-100 ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని. అలాగే ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్, టౌన్, ట్రాఫిక్ ఎస్ఐలు కొనసాగుతున్నాయి.
కామారెడ్డి, కె24 న్యూస్ తెలుగు:
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, సిబ్బంది రోల్‌కాల్‌ను పరిశీలించిన అనంతరం అధికారులు, సిబ్బందితో సమీక్షించారు.
బాధితులతో మర్యాదగా వ్యవహరించారు, పెండింగ్ కేసులను నాణ్యమైన దర్యాప్తుతో త్వరగా పూర్తి చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు, రాత్రి గస్తీ, వాహనాల తనిఖీలు పటిష్టంగా నిర్వహించాలని సూచించారు.
ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, ఓటీపీ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, డయల్-100 ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని. అలాగే ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్, టౌన్, ట్రాఫిక్ ఎస్ఐలు కొనసాగుతున్నాయి.
కామారెడ్డి, కె24 న్యూస్ తెలుగు:
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, సిబ్బంది రోల్‌కాల్‌ను పరిశీలించిన అనంతరం అధికారులు, సిబ్బందితో సమీక్షించారు.
బాధితులతో మర్యాదగా వ్యవహరించారు, పెండింగ్ కేసులను నాణ్యమైన దర్యాప్తుతో త్వరగా పూర్తి చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు, రాత్రి గస్తీ, వాహనాల తనిఖీలు పటిష్టంగా నిర్వహించాలని సూచించారు.
ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, ఓటీపీ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, డయల్-100 ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని. అలాగే ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్, టౌన్, ట్రాఫిక్ ఎస్ఐలు కొనసాగుతున్నాయి.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )