Logo
Date of Publish : 23 July 2026, 11:08 am
Editor : Katta Ravindar

తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ 12వ వార్షికోత్సవం సందర్భంగా జడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవం పురస్కరించుకొని గురువారం దేవునిపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, పిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమాజసేవే జర్నలిజం పరమావది అని టీజేఏ నాయకులు తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )