
తెలుగు కే న్యూస్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల అరెస్టును కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్ ఖండించారు. నీట్ అంశంపై ప్రశ్నించినందుకే అరెస్టులు చేశారని ఆరోపిస్తూ, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.