Logo
Date of Publish : 07 July 2026, 3:04 am
Editor : Katta Ravindar

ఫుట్ బోర్డుపైనే ప్రయత్నిస్తున్న విద్యార్థులు పట్టించుకోని ఆర్టీసీ అధికారులు

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి పట్టణంలో విద్యార్థులు పుట్ బోర్డుపైనే విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కొత్త బస్టాండ్ నుంచి గుండారం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో విద్యార్థులు పుట్ బోర్డు పై నిలబడి ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నారు. కళాశాలలు ముగించాక ఓకే బస్సులో వెళ్ళలనే ఆతృతలో ఇలా చేయడం సరికాదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే సాయంత్రం వేళలు అదనపు బస్సులు నడపలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )