Logo
Date of Publish : 03 August 2026, 5:48 am
Editor : Katta Ravindar

మారుమూల ప్రాంతానికి బస్సు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు

 

తెలుగు కే న్యూస్ (ఆగస్టు 2 నాగార్జునసాగర్ నియోజకవర్గo)

 

మారుమూల ప్రాంతానికి గత 26 సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేనప్పటికీ మరో 7 గ్రామాల ప్రజల కోరిక మేరకు వ్యాపార ఉద్యోగ వ్యవసాయ ప్రయాణికులకు అవసరాలకు మేరకు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వారు స్పందించి వెంటనే సురేపల్లి నుండి హైదరాబాదుకు బస్సు సౌకర్యం కల్పించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా కొంత రోడ్డు అసౌకర్యానికి గురైన సందర్భంగా ఇట్టి విషయాన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే గారు స్పందించి త్వరలో రోడ్డు గుంటల్ని పూడిచే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలోసూరేపల్లి గ్రామ ఉపసర్పంచ్ జానపాటి యాదవ్ 6 వా వార్డు మెంబర్ శీలం భవాని కోటేష్ 2 వ వార్డు మెంబర్ కోలుకులపల్లి శేఖర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మన్నెపల్లి నరేష్ నాయుడు సీనియర్ నాయకులు మన్నెపల్లి నరసయ్య నాయకులు అంబటి కృష్ణయ్య మన్నేపల్లి నాగేశ్వరరావు గ్రామ పెద్దలు యువ నాయకులు పాల్గొన్నారు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )