Logo
Date of Publish : 22 June 2026, 12:58 pm
Editor : Katta Ravindar

విద్యార్థుల కోరిక నెరవేర్చిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల k24 న్యూస్, జూన్ 22: ఇటీవల మంచిర్యాల బాయ్స్ హైస్కూల్‌ను సందర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను విద్యార్థులు క్రికెట్ కిట్ అందించాలని కోరగా, ఆయన వెంటనే స్పందించారు. ఎంపీ చొరవతో మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా విద్యార్థులకు క్రికెట్ కిట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంపీ, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడల అభివృద్ధికి ఎంపీ చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )