Logo
Date of Publish : 23 July 2026, 11:12 am
Editor : Katta Ravindar

హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసిన మాచారెడ్డి ఎక్స్ రోడ్డు వార్డ్ మెంబర్లు

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

హైదరాబాదులోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ని గజ్య నాయక్ తాండ (మాచారెడ్డి X రోడ్ ) వార్డ్ మెంబర్లు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
వార్డ్ సభ్యులు పలు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి వివరించగ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులకు చెప్పటం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సురేష్ వార్డ్ సభ్యులు కిషన్, ఏజాజ్, బాబా ఖాన్, నరేష్, రామ, లావణ్య, రమేష్, నాయకులు బన్సీ, శ్రీధర్, అలీ ఖాన్ తతిదారులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )