కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
హైదరాబాదులోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ని గజ్య నాయక్ తాండ (మాచారెడ్డి X రోడ్ ) వార్డ్ మెంబర్లు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
వార్డ్ సభ్యులు పలు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి వివరించగ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులకు చెప్పటం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సురేష్ వార్డ్ సభ్యులు కిషన్, ఏజాజ్, బాబా ఖాన్, నరేష్, రామ, లావణ్య, రమేష్, నాయకులు బన్సీ, శ్రీధర్, అలీ ఖాన్ తతిదారులు పాల్గొన్నారు.