కామారెడ్డి జిల్లా :k24 న్యూస్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవం పురస్కరించుకొని గురువారం దేవునిపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, పిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమాజసేవే జర్నలిజం పరమావది అని టీజేఏ నాయకులు తెలిపారు.