Logo
Date of Publish : 28 July 2026, 10:43 am
Editor : Katta Ravindar

నుస్తులాపూర్‌లో జేబుదొంగల బీభత్సం.. రూ.5 వేల నగదు అపహరణ

తిమ్మాపూర్, జూలై 28 (తెలుగు K24 న్యూస్): కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో జేబుదొంగలు రెచ్చిపోయారు. బస్సు కోసం వేచి చూస్తున్న ఓ వ్యక్తి జేబులో నుంచి గుర్తు తెలియని దుండగులు రూ.5,000 నగదును చాకచక్యంగా అపహరించారు.కొద్దిసేపటి తర్వాత తన జేబులోని నగదు కనిపించకపోవడంతో బాధితుడు అప్రమత్తమై విషయం గుర్తించాడు. ఈ ఘటనపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
బాధితుడి పూర్తి వివరాలు, ఘటన జరిగిన పరిస్థితులు, పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అనే అంశాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )