[caption id="attachment_5881" align="alignright" width="1599"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట మండలంలోని :-ఫకీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫాంల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు విద్యార్థులకు దుస్తులు అందజేసి వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దుస్తులు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.[/caption]