Logo
Date of Publish : 24 June 2026, 1:21 pm
Editor : Katta Ravindar

బీఎస్పీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాలి: బొడపట్ల ఈశ్వర్

సిద్దిపేట, తెలుగు కే న్యూస్ జూన్ 24: బహుజన్ సమాజ్ పార్టీని గ్రామ స్థాయి వరకు మరింత బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చీఫ్ జోన్ ఇంచార్జి బొడపట్ల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాన్షీరాం ఆశయాలు, మాయావతి చేపట్టిన సామాజిక మార్పు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేసి బూత్, సెక్టార్ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయి నాయకులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )