Logo
Date of Publish : 17 July 2026, 2:18 pm
Editor : Katta Ravindar

భూముల రీ-సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

తెలుగు కే న్యూస్ | జులై 17
మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెం గ్రామంలో భూముల రీ-సర్వే పైలెట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆర్డీవో రమణారెడ్డి పాల్గొని రీ-సర్వే విధానం, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పారదర్శకంగా రీ-సర్వే చేపట్టిందని, దీనివల్ల భూ సరిహద్దులు స్పష్టమై భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రైతులు అవసరమైన పత్రాలతో అధికారులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )