Logo
Date of Publish : 17 July 2026, 2:10 pm
Editor : Katta Ravindar

మలిదశ ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు, పెన్షన్ ఇవ్వాలి

కొండమల్లేపల్లి, జులై 17 (తెలుగు కే న్యూస్):
తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన 23 మంది ఉద్యమకారులకు ప్రభుత్వం హామీ మేరకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్ మంజూరు చేయాలని కాంగ్రెస్ జిల్లా పార్లమెంట్ కోఆప్షన్ సభ్యుడు ఎం.ఏ. సిరాజ్ ఖాన్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, మాడుగుల యాదగిరి, ఎలిమినేటి సాయి తదితరులు పాల్గొన్నా


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )