Logo
Date of Publish : 21 August 2026, 10:00 am
Editor : Katta Ravindar

రాంపూర్షా గ్రామం ర్ట్‌ సర్క్యూట్‌తో పూరిగుడిసె దగ్ధం

 

    నిజామాబాద్ జిల్లా,నవీపేట్, ఆగస్టు 21: మండలంలోని రాంపూర్‌ గ్రామానికి చెందిన సుంకరి శంకర్‌ పూరిగుడిసెలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు గుడిసె మొత్తం వ్యాపించడంతో పూరిగుడిసె పూర్తిగా దగ్ధమైంది.
    ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సుమారు రూ.40 వేల నగదుతోపాటు నిత్యావసర సరుకులు, దుస్తులు, ఇతర ఇంటి సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు బాధిత కుటుంబం తెలిపింది. ప్రమాదంలో ఓ మహిళకు గాయాలైనట్లు సమాచారం.
    మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.

Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )