Logo
Date of Publish : 15 July 2026, 10:40 am
Editor : Katta Ravindar

వికలాంగుల హామీలు వెంటనే అమలు చేయాలి: సత్యనారాయణ

లక్షేట్టిపేట, జూలై 15 (తెలుగు 24 కె న్యూస్): ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు వికలాంగుల పెన్షన్‌ను పెంచి వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్, బస్సు–రైలు పాస్‌ల పునరుద్ధరణతో పాటు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం లక్షేట్టిపేట పట్టణ, మండల నూతన కమిటీలను ప్రకటించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )