Logo
Date of Publish : 29 August 2026, 10:44 am
Editor : Katta Ravindar

శాసనసభ స్పీకర్, మంత్రులను కలిసిన జనసేన టౌన్ అధ్యక్షులు తయ్యూరు రాజేష్

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) ఆగష్టు29. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్ లో అమరావతి ఛాంపియన్ షిప్-2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్రలను జనసేన పార్టీ కార్వేటినగరం టౌన్ అధ్యక్షులు తయ్యూరు రాజేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి, యువతకు ఇస్తున్న ప్రాధాన్యతపై ప్రముఖుల మధ్య చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )