Logo
Date of Publish : 31 July 2026, 7:48 am
Editor : Katta Ravindar

కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన బలోపేతానికి కృషి చేయాలి: కవితమ్మ

కరీంనగర్ జిల్లాలో తెలుగు కే న్యూస్ తెలంగాణ రక్షణ సేనను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవితమ్మ పిలుపునిచ్చారు. ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్‌గా లింగంపల్లి నాగరాజు, కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్‌గా అంకం శివరాణి నియమితులైన సందర్భంగా వారు జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్‌తో కలిసి కవితమ్మను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కవితమ్మ మాట్లాడుతూ గ్రామస్థాయి కమిటీల నిర్మాణం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని నాయకులకు సూచించారు. అలాగే నూతనంగా నియమితులైన ఇంచార్జ్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశంలో పలువురు జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )