Logo
Date of Publish : 21 July 2026, 1:39 pm
Editor : Katta Ravindar

రాజు గౌడ్ ను సన్మానించిన ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్.

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, జులై 21 తెలుగు కె న్యూస్ ప్రతినిధి,

ఆర్మూర్ పట్టణానికి చెందిన రాజు గౌడ్ ను ఈ ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈ ఆర్ రాజశేఖర్ మాట్లాడుతూ, రాజు గౌడ్ చేపట్టిన సైకిల్ యాత్ర కొన్ని వేల కిలోమీటర్లు పూర్తి చేయడం, సాహసోపేతం అని అభినందించారు. ధర్మకార్యాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ, విశ్వవ్యాప్తం చేసేందుకు తాను చేస్తున్న శ్ర ఆర్మూర్ పట్టణానికే గర్వకారణం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు కె.వి.ఆర్, రామ్ చందర్, బ్యాంకు నవీన్, జీవన్, తదితరులు పాల్గొన్నారు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )