Logo
Date of Publish : 30 June 2026, 2:19 pm
Editor : Katta Ravindar

జులై 2 న ఉప్పల్ భగయత్ లో నిర్వహించే భూ పోరాట సభకు పెద్ద ఎత్తున నాయకులు తరలి రావాలి

 

కామారెడ్డి జిల్లా :తెలుగు k24 న్యూస్

జులై 2 న ఉప్పల్ భగాయత్ లో నిర్వహించే భూ పోరాట సభకు టిఆర్ఎస్ ఉద్యమ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని టిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ నాయకుడు రవీందర్ గుప్తా కోరారు. మంగళవారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మర్చిపోయిందన్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని, ఉద్యమకారుల పక్షాన టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అద్వర్యంలో నిర్వహిస్తున్న భూపోరాట సభకు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు
అల్తాఫ్, ఏసు, మమత పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )