Logo
Date of Publish : 20 June 2026, 1:08 pm
Editor : Katta Ravindar

శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం

కె24 న్యూస్ తెలుగు జూన్ 20. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లి గ్రామంలోని శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకురాలు బండి కృష్ణవేణి నేతృత్వంలో ప్రతి శనివారం ఉదయం 10 నుండి 12 గంటల వరకు యోగా, ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆర్టీఐ ఏఎస్ వ్యస్థాపకులు బండి పట్టాభిరెడ్డి, ఆర్టీఐ ఏఎస్ జాతీయ డైరెక్టర్ హరినాథ రెడ్డి, విజయ, బండి మాధవిలత, బాబు రెడ్డి, బండి దామోదర్ రెడ్డి మరియు గ్రామస్థులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )