జిల్లా అడిషనల్ ఎస్.పి ఆపరేషన్స్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎస్.షాను

కె24 న్యూస్ తెలుగు జూన్ 19. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అడిషనల్ ఎస్పీల సాధారణ బదిలిలో భాగంగా రాష్ట్ర డి.జి.పి కార్యాలయము నుండి చిత్తూరు జిల్లా కు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ గా బదిలీపై వచ్చి జిల్లా పోలీస్ కార్యాలయములో బాద్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐ.పి.యస్ ని ఎస్.పి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఎస్.షాను 2007వ సం.లో బి.టెక్ పూర్తి చేసి 2018 బ్యాచ్ కు చెందిన డి.ఎస్పీ గా పోలీసుశాఖలో చేరారు. తన విధి నిర్వహణలో భాగంగా నార్త్ విజయవాడ ఏసీపీగా, తిరుపతి రైల్వే డీఎస్పీగా వివిధ కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. 2026 సం.లో డి.ఎస్పీ నుండి అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ గా పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది.

ఇవి కూడా చదవండి :

వర్క్ ఫ్రం హోమ్ పేరుతో మోసం బీటెక్ విద్యార్థి ఆత్మహత్య బెజ్జంకి తెలుగు కే న్యూస్ జూన్ 12 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికిన సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్న ఓ బీటెక్ విద్యార్థి ఆర్థికంగా నష్టపోయినట్లు సమాచారం. మూస పోయాను అన్న మునస్థాపంతో అతడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా విచారణలో వెల్లడి కానున్నాయి. బెజ్జంకి పోలీసులు మాట్లాడుతూ సోషల్ మీడియా లేదా మెసేజ్ ల ద్వారా వచ్చే ఉద్యోగ ఆఫర్లను వెంటనే నమ్మవద్దు, ఉద్యోగం పేరుతో ముందస్తు డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలి, సంస్థ వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా ధృవీకరించుకోవాలి, సైబర్ మూసాలపై అనుమానం ఉంటే 1930 హెల్ప్ లైన్ ఫిర్యాదు చేయాలి, ఆత్మహత్య ఆలోచన మానసిక ఒత్తిడి ఎదురైతే వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయం తీసుకోవాలి అంటూ సూచన చేశారు.

తాజా వార్తలు చదవండి :

వర్క్ ఫ్రం హోమ్ పేరుతో మోసం బీటెక్ విద్యార్థి ఆత్మహత్య బెజ్జంకి తెలుగు కే న్యూస్ జూన్ 12 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికిన సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్న ఓ బీటెక్ విద్యార్థి ఆర్థికంగా నష్టపోయినట్లు సమాచారం. మూస పోయాను అన్న మునస్థాపంతో అతడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా విచారణలో వెల్లడి కానున్నాయి. బెజ్జంకి పోలీసులు మాట్లాడుతూ సోషల్ మీడియా లేదా మెసేజ్ ల ద్వారా వచ్చే ఉద్యోగ ఆఫర్లను వెంటనే నమ్మవద్దు, ఉద్యోగం పేరుతో ముందస్తు డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలి, సంస్థ వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా ధృవీకరించుకోవాలి, సైబర్ మూసాలపై అనుమానం ఉంటే 1930 హెల్ప్ లైన్ ఫిర్యాదు చేయాలి, ఆత్మహత్య ఆలోచన మానసిక ఒత్తిడి ఎదురైతే వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయం తీసుకోవాలి అంటూ సూచన చేశారు.