కరీంనగర్ తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 5 

 

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాల బొమ్మకల్ లో వేడుకలు నిర్వహించారు. కార్పొరేటర్ మ్యాకల వెంకటేష్ , మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లలిత పాఠశాలకు విచ్చేసి ప్రధానోపాధ్యాయురాలు డి. జ్యోతి మరియు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి సన్మానించారు డి జ్యోతి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత విషయాలను తెలియజేస్తూ, విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, ఉపాధ్యాయులను మరియు పెద్దల పట్ల గౌరవభావంతో మెలుగుతూ, ఉన్నతమైన భావాలను ఏర్పరచుకోవాలని తెలియజేశరు

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :