

ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయంలో డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూనే బస్సు నడపడం ప్రమాదాలకు దారితీసే అవకాశముందని ప్రయాణికులు పేర్కొన్నారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ఫోన్ వినియోగం రహదారి భద్రతా నిబంధనలకు విరుద్ధమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.








