గంగాధరనెల్లూరులో అనాథ ఆశ్రమం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) ఆగష్టు 29. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాథ ఆశ్రమంలో అన్నదానం, యోగా, ధ్యాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో ప్రతి శనివారం ఈ సేవ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇ.రఘునాథరెడ్డి అన్నదానం వితరణ చేయగా, పలువురు ప్రముఖులు పాల్గొని అనాథలకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో బి.దామోదర్ రెడ్డి, ఇ.త్యాగరాజులు రెడ్డి,ఇ.విజయ, ఇ. సుబ్బారెడ్డి, ఆర్టీఐ ఆక్టివిస్ట్ బండి పట్టాభిరెడ్డి, బి.మాధవిలత, కె. బాబు రెడ్ది తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :