

కార్యక్రమంలో బీజేపీ సర్పంచులు గంగాధర్ రాజు, ఉపసర్పంచ్ సందీప్, జిల్లా నాయకుడు శ్రీనివాస్ గౌడ్, పిల్లి శ్రీకాంత్, మైసా రాధ, ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్, మోర్చా అధ్యక్షులు మోస్రా గోపాల్, బండారి రాజశేఖర్, వార్డు సభ్యులు నవీన్, ప్రేమ్ సింగ్, సీనియర్ నాయకులు గణేష్, ఆనంద్, ప్రవీణ్, యోగేష్, కృష్ణ, నర్సింలు, రమేష్తో పాటు బీజేపీ కార్యకర్తలు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని ముగించారుzm.







