ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ

తెలుగు కె న్యూస్ | జులై 17
నల్గొండ జిల్లా డీఈవో 2026–27 విద్యా సంవత్సరానికి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు కనీసం 50 శాతం ఫీజు రాయితీ తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేయాలని పాఠశాల యాజమాన్యాలకు సూచించారు. డీఈవో నిర్ణయాన్ని జిల్లాలోని జర్నలిస్టు సంఘాలు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశాయి.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :