

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గుంతలు మరింత విస్తరించాయని, ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, పాదచారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టి గుంతలను పూడ్చివేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.







