మేరా యువ భారత్‌లో యువ వాలంటీర్ నియామకాలు

కామారెడ్డి, K24 న్యూస్ తెలుగు:
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల & క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాకు చెందిన యువ వాలంటీర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అర్హతలు: 18–29 ఏళ్ల వయస్సు, కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత, సామాజిక సేవపై ఆసక్తి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, ఎలాంటి రుసుము లేదు.
చివరి తేదీ: 20-07-2026.
గౌరవ వేతనం: నెలకు రూ.5,000 (2 సంవత్సరాలు).
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. ప్రతి మండలానికి ఇద్దరు వాలంటీర్లు ఎంపిక చేసి శిక్షణ, సర్టిఫికెట్ అందజేస్తారు.
మరిన్ని వివరాలకు: 7780338076.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :