

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నునావత్ మనోజ్ మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు శాస్త్రీయ సూచనలు పాటించి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిపుణులు తెలిపిన సూచనలను ఆసక్తిగా విన్నారు.







