డాక్టర్ VRK మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 21వ గ్రాడ్యుయేషన్ వేడుక

రంగా రెడ్డి జిల్లా (మొయినాబాద్): తెలుగు కే న్యూస్ మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని డాక్టర్ VRK మహిళా ఇంజినీరింగ్ & టెక్నాలజీ కళాశాలలో శనివారం 21వ గ్రాడ్యుయేషన్ వేడుకలు
ఘనంగా నిర్వహించారు. 2025, 2026 బ్యాచ్‌లకు చెందిన విద్యార్థినులకు డిగ్రీలు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమానికి జేఎన్‌టీయూహెచ్ సీఎస్‌ఈ విభాగాధిపతి డాక్టర్ కాకర శాంతిశ్రీ ముఖ్య అతిథిగా హాజరై టాపర్లకు మెమెంటోలు, ర్యాంక్ హోల్డర్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ శశికుమార్ విద్యార్థినులను అభినందించగా, తల్లిదండ్రులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నా

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :