

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రాంచందర్, వివిధ మండలాల అధ్యక్షులు గంగాధర్, ఇంద్రకరణ్, గోపీకిషన్, సిర్ప సుదర్శన్, మాజీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలారాజు, ప్రజాప్రతినిధులు, బీజేపీ సీనియర్ నాయకులు ఇర్వంత్ రావు పటేల్, పవన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు


