ఈ నెల 17 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు

 

తెలంగాణ తెలుగు కే న్యూస్ఆ గస్టు 11: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించనున్నారుతనిఖీల కోసం విద్యాశాఖ 307 అకడమిక్ ప్యానెల్ బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న బోధన, విద్యార్థుల హాజరు, పాఠశాల పరిసరాల పారిశుధ్యం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు తదితర అంశాలను పరిశీలించనున్నాయి.తనిఖీల అనంతరం పాఠశాలల పరిస్థితిపై సమగ్ర నివేదికలను విద్యాశాఖకు సమర్పించనున్నారు. ఈ నివేదికల ఆధారంగా పాఠశాలల్లో గుర్తించిన లోపాలను సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.