
నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, ఆగస్టు 11, తెలుగు కె న్యూస్ ప్రతినిధి.
జక్రాన్ పల్లి మండలం పరిధిలోని బాల నగర్ గ్రామపంచాయతీలో ,లో కొత్త పెన్షన్ల దరఖాస్తులు స్వీకరించిన గ్రామ సర్పంచ్ కొమిరె రాజు మాట్లాడుతూ, ఒంటరి మహిళ, వితంతువు, వికలాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, దయాలీస్, బోదకాలు, లాంటివారు అర్హులని తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పుప్పాల హారిక, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




