సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ ఆదేశాల మేరకు కార్యక్రమం

మద్దేపల్లి తండాలో పల్స్ పోలియో కార్యక్రమం ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన వైద్య సిబ్బంది
నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :-మద్దేపల్లి తండాలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రానికి చిన్నారులను తల్లిదండ్రులు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు.
నిజామాబాద్న జిల్లా,వీపేట్ మండలంలో :-ఎస్సై శ్రీకాంత్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ గఫార్ పోలీసు సిబ్బందితో కలిసి గ్రామంలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ గఫార్ మాట్లాడుతూ.. గుర్తు తెలియని ఫోన్ కాల్స్, నకిలీ లింకులు, ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో వచ్చే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు పూర్తిగా ధృవీకరించుకోవాలని తెలిపారు. అలాగే మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల అప్రమత్తతే సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రధాన ఆయుధమని పోలీసులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నిజామాబాద్న జిల్లా,వీపేట్ మండలంలో :-ఎస్సై శ్రీకాంత్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ గఫార్ పోలీసు సిబ్బందితో కలిసి గ్రామంలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఎస్ఐ గఫార్ మాట్లాడుతూ.. గుర్తు తెలియని ఫోన్ కాల్స్, నకిలీ లింకులు, ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో వచ్చే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు పూర్తిగా ధృవీకరించుకోవాలని తెలిపారు.
అలాగే మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ప్రజల అప్రమత్తతే సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రధాన ఆయుధమని పోలీసులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నిజామాబాద్న జిల్లా,వీపేట్ మండలంలో :-ఎస్సై శ్రీకాంత్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ గఫార్ పోలీసు సిబ్బందితో కలిసి గ్రామంలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఎస్ఐ గఫార్ మాట్లాడుతూ.. గుర్తు తెలియని ఫోన్ కాల్స్, నకిలీ లింకులు, ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో వచ్చే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు పూర్తిగా ధృవీకరించుకోవాలని తెలిపారు. అలాగే మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల అప్రమత్తతే సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రధాన ఆయుధమని పోలీసులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నిజామాబాద్న జిల్లా,వీపేట్ మండలంలో :-ఎస్సై శ్రీకాంత్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ గఫార్ పోలీసు సిబ్బందితో కలిసి గ్రామంలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఎస్ఐ గఫార్ మాట్లాడుతూ.. గుర్తు తెలియని ఫోన్ కాల్స్, నకిలీ లింకులు, ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో వచ్చే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు పూర్తిగా ధృవీకరించుకోవాలని తెలిపారు.
అలాగే మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ప్రజల అప్రమత్తతే సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రధాన ఆయుధమని పోలీసులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :