బ్రాహ్మణపల్లి లో గ్రామపంచాయతీ ఆకస్మితంగా తనిఖీ చేసిన ఎంపీడీవో

 

కామారెడ్డి జిల్లా : k24 న్యూస్ తెలుగు

తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ని గురువారం ఎంపీడీవో తనిఖీ చేయడం జరిగింది. ఆ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, హెల్త్ సెంటర్, ఆకస్మితంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రెటరీ, వార్డ్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :