
బంగారుపాళ్యం జూన్ 22 : బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఎన్ పి ఎస్ భాస్కర హోటల్స్ వారిచే బంగారుపాలెం మండల కేంద్రంలోని బీపీ కేఎన్ కాంప్లెక్స్ నందు మండల తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు ఎన్ పి జయప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్ పి ఎస్ భాస్కర ఫుడ్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించారు ఈ ఫుడ్ ఎక్సప్రెస్ నందు మటన్ బిరియానీ,చికెన్ బిరియానీ, పెరుగన్నం,చిత్రాన్నం బాక్సులు ద్వారా మండల ప్రజలకు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు అందుబాటులో ఉంటుందని మండలం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జనార్దన్ గౌడ్ తెలిపారు ఈ అవకాశాన్ని బంగారుపాళ్యం మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు


