Category: జిల్లా వార్తలు – తెలంగాణ

నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలోని గోదావరి నది సమీపంలో ఉన్న ఓం శ్రీ వరలక్ష్మి ఆశ్రమం వద్ద, ఆశ్రమ ఉత్తరాధికారి నర్సూరి శ్రీనాథ్ రావు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పౌర్ణమి మరుసటి రోజు శ్రీశ్రీశ్రీ దశరథ మహారాజు పుణ్యతిథి సందర్భంగా పవిత్ర గోదావరి నది పుష్కర మొదటి ఘాట్ వద్ద అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు