పొడి చెత్త ఇవ్వండి – సరుకులు తీసుకెళ్లండి

తెలుగు కే న్యూస్ సిద్ధవటం మండలంలోని బొగ్గుడివారిపల్లె గ్రామ సచివాలయం ఆధ్వర్యంలో “పొడి చెత్త ఇవ్వండి – సరుకులు తీసుకెళ్లండి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో స్వచ్ఛ రథం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ బాటిళ్లు, పాత డబ్బాలు, ఇనుము తదితర పొడి చెత్తను సేకరించి, వాటికి బదులుగా అవసరమైన సరుకులు అందజేస్తున్నారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పొడి చెత్తను స్వచ్ఛ రథానికి అందజేయాలని అధికారులు కోరా

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :