ఆల్కా లాంబాను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

న్యూఢిల్లీ: కామారెడ్డి K 24 న్యూస్ తెలుగు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కా లాంబాను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సాధికారత, పార్టీ బలోపేతంపై ఇరువురు చర్చించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడానికి కృషి చేయాలని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి :

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల లోని రాగి కాయిల్స్ ను దొంగతనం చేస్తున్న ఆరుగురు నిందితులను మరియు వారి వద్ద నుండి దొంగతనం చేసేలా ప్రోత్సహించి దొంగలించిన రాగి (కాపర్ కాయిల్స్) ను కొనుగోలు చేసిన నిందితుల అరెస్ట్ : పోలీస్ కమీషనర్ వెల్లడి*

తాజా వార్తలు చదవండి :

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల లోని రాగి కాయిల్స్ ను దొంగతనం చేస్తున్న ఆరుగురు నిందితులను మరియు వారి వద్ద నుండి దొంగతనం చేసేలా ప్రోత్సహించి దొంగలించిన రాగి (కాపర్ కాయిల్స్) ను కొనుగోలు చేసిన నిందితుల అరెస్ట్ : పోలీస్ కమీషనర్ వెల్లడి*