
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించి
ఓటర్ ప్రక్రియను సక్రమంగా జరిపించాలని. బి ఎల్ ఓ పని తీరు ఇంకా మెరుగు కావాలని ఓట్లు గల్లంత కాకుండా చూడాలని ఓటరు జాబితా పాములు నింపే విధానం సక్రమంగా చూసుకొని ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని
చాలామంది ప్రజలకు ఎస్ ఐ ఆర్ విధానం గురించి అపోహలు ఉన్నాయని జిల్లాస్థాయి అధికారులు దీనిపై సమీక్ష కార్యక్రమాలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని బి ఆర్ఎస్ నేతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి,మీర్జా హఫీజ్ భేగ్,కుంబాల రవి యాదవ్,మామిండ్ల లక్ష్మణ్,అజాజ్, మన్సూర్,నర్సిములు పాల్గొన్నారు.





