
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
తాడ్వాయి మండలం దేమికలామ్ గ్రామానికి చెందిన అంబీర్ లక్ష్మణరావు నిజామాబాద్ ఫంక్షన్ కి తిరిగి కామారెడ్డికి వస్తుండగా గన్నారం స్టేజ్ వద్ద గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీకొట్టింది. అతనికి తలకు గాయమై కాలు విరిగింది. సృహ కోల్పోయి ఉండగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుండగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు అతని వద్ద పర్సులో ఉన్న 3 తులాల బంగారం, పుస్తెలు, గొలుసు, 2550 ఒక ఫోన్ అతని కుటుంబ సభ్యులు అయినా కొడుకు గోపీరావు అప్పగించడం జరిగింది.





