
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నాజ్ కాంప్లెక్స్ వద్ద 80 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని పతాక ఆవిష్కరణ చెయ్యడం జరిగింది,అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం జరిగింది దేశానికి స్వాతంత్ర్య సాధనలో కృషి చేసిన ఎందరో అమరవీరుల త్యాగం మరిచిపోనిదని వారి త్యాగ ఫలమే ఈ రోజు మనం జరుపుకుంటున్న జాతీయ పండగ అని జనసేన నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి జనసేన పార్టీ నాయకులు జజారి దినేష్, కంచర్ల నర్సగౌడ్ ,నక్క మల్లేష్,
పి శ్రీకాంత్ యాదవ్, పాముల సంతోష్ నేత , కోల శరత్,సంఘీ రవి,ఆశయాల స్వామి, మల్లయ్యాల ప్రభాకర్,ఇస్మాయిల్, రాజశేఖర్ వీర మహిళలు దత్తేశ్వరి,సంధ్య పాల్గొన్నారు




