కామారెడ్డి జిల్లా జనసైన పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నాజ్ కాంప్లెక్స్ వద్ద 80 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని పతాక ఆవిష్కరణ చెయ్యడం జరిగింది,అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం జరిగింది దేశానికి స్వాతంత్ర్య సాధనలో కృషి చేసిన ఎందరో అమరవీరుల త్యాగం మరిచిపోనిదని వారి త్యాగ ఫలమే ఈ రోజు మనం జరుపుకుంటున్న జాతీయ పండగ అని జనసేన నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి జనసేన పార్టీ నాయకులు జజారి దినేష్, కంచర్ల నర్సగౌడ్ ,నక్క మల్లేష్,
పి శ్రీకాంత్ యాదవ్, పాముల సంతోష్ నేత , కోల శరత్,సంఘీ రవి,ఆశయాల స్వామి, మల్లయ్యాల ప్రభాకర్,ఇస్మాయిల్, రాజశేఖర్ వీర మహిళలు దత్తేశ్వరి,సంధ్య పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.