టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నారం యూత్ సభ్యులు

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ని అన్నారం గ్రామానికి చెందిన యూత్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం పార్టీ బలోపేతం, గ్రామ అభివృద్ధి, యువత పాత్ర వంటి పలు అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత ముందుండాలని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అన్నారం యూత్ సభ్యులు పంక శివరాజు, కుక్కల రాజు, గడ్డమీద శంకర్, కిసారి ప్రవీణ్, బలరాం, రాజశేఖర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :