
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు :
హైదరాబాదులో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో మరణించిన సంగోజీవాడి గ్రామానికి చెందిన దోమకొండ చిన్న సాయిలు అతి చిన్న వయస్సులో యాక్సిడెంట్లో మృతి చెందడంతో ఉప్పల్ వాయి గురుకుల పాఠశాలలో చదువుకున్న వారి క్లాస్ మెంట్ స్నేహితులు సంగోజీ వాడి గ్రామానికి వెళ్లి సాయిలు కుటుంబాన్ని పరామర్శించి 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి మనో ధైర్యాన్ని కల్పించి అనంతరం శివాజీ, అనిల్ కుమార్, సిద్ధి రాములు, సుధాకర్, నరేష్ , శ్రీకాంత్ అంత్యక్రియలలో పాల్గొన్నారు.


